rbi.page.title.1
rbi.page.title.2
78520536
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹
200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 23, 2019
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹
200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
ఏప్రిల్ 23, 2019 మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లను త్వరలో జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్లోని ₹ 200 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్లోని అన్ని ₹ 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2018-2019/2513 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?