RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501257
ఆర్బీఐ కేంద్ర బోర్డ్ కు శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారత ప్రభుత్వం నియమించింది

ఆర్బీఐ కేంద్ర బోర్డ్ కు శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారత ప్రభుత్వం నియమించింది

ఆగష్టు 08, 2018

ఆర్బీఐ కేంద్ర బోర్డ్ కు శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారత ప్రభుత్వం నియమించింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 8, సబ్ సెక్షన్ (1), క్లాజ్ (c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారతీయ రిజర్వు బ్యాంకు కేంద్ర బోర్డ్ కు, ఆగష్టు 07, 2018 నుండి 4 సంవత్సరాల వ్యవధి కి లేదా తదుపరి ఉత్తరువులవరకు ఏది ముందైతే అది, భారత ప్రభుత్వం నియమించింది

జోస్ జె కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/352

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?